అధస్సూచి
b డా. ఫోర్డ్ అమెరికానందు చర్చి నడిపిస్తున్న పసిఫిక్ యూన్యన్ కాలేజీలో మతాచార్యునిగా ఉండేవాడు. ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసేందుకు 1980లో ఎస్.డి.ఎ. నాయక వర్గం వారు అతనికి ఆరు నెలల సెలవు ఇచ్చారు. అయితే, వారు అతను కనుగొన్న విషయాలను నిరాకరించారు. అతను వాటిని దానియేలు 8:14, ప్రాయశ్చిత్తార్థ దినము, మరియు పరిశోధనాత్మక తీర్పు (ఆంగ్లం) అనే పుస్తకంలో ప్రచురించాడు.