13 తర్వాత పౌలు, అతనితో ఉన్నవాళ్లు ఓడ ఎక్కి పాఫు నుండి బయల్దేరి పంఫూలియలో ఉన్న పెర్గేకు చేరుకున్నారు. అయితే యోహాను+ వాళ్లను వదిలేసి యెరూషలేముకు తిరిగెళ్లిపోయాడు.+ 14 వాళ్లు పెర్గే నుండి బయల్దేరి పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. వాళ్లు విశ్రాంతి రోజున సమాజమందిరానికి వెళ్లి+ కూర్చున్నారు.